‘రష్మిక చించావ్‌ పో’.. అది నేనన్లేదు
జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి సోషల్‌ మీడియా వేదికగా ఓ వివాదంలో ఇరుకున్నారు. మంగళవారం హీరోయిన్‌  రష్మిక మందన  తన లేటెస్ట్‌ ఫోటోలను ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై జగిత్యాల కలెక్టర్‌ పేరుతో వచ్చిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. రష్మికను ఉద్దేశించి.. చించేశావ్‌ పో అంటూ కలెక్టర్‌ రవి పేర…
చైనాను భయపెడుతున్న మహిళల సంఖ్య
2019 సంవత్సరం అంతానికి చైనా జనాభా 140.05 కోట్లకు చేరుకుందని ఆ దేశ జాతీయ గణాంకాల విభాగం శుక్రవారం ప్రకటించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దేశంలో శిశు జననాలు ఎన్నడు లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ జనాభా 140 కోట్లను దాటింది. చైనాలో గత మూడేళ్లుగా శిశు జననాల సంఖ్…